ఈ-వాజ్ఞ్మయం (e-Books)
భారతీయ సనాతన వాజ్ఞ్మయం విశేషమైనది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఇదే మూలాధారం. అయితే సనాతన వాజ్ఞ్మయంలో చాలా భాగం వివిధ కారణాల వల్ల భవిష్యత్ తరాలకు దూరమౌతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాహిత్యాన్ని పరిరక్షించి, ఉచితంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీ బాలా త్రిపుర సుందరి ఫౌండేషన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మీరూ కూడా ఇతోధికంగా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావచ్చు.

